మనలో కొంతమంది ఎంత ఎక్కువ తిన్నా బక్కగానే ఉంటారు. అలాంటివారు క్రింది చిట్కాలను పాటిస్తే బలంగా, పుష్టిగా మారుతారని ఆయుర్వేదం లో ఉంది. మరి వాటి గురించి తెలుసుకుందాం రండి.
ఖర్జూర పండ్ల చాలా మంది ఇష్టంగా తింటారు, వాటిని నీటిలో నానబెట్టి పంచదార వేసి స్వీకరిస్తే బక్క వారు పుష్టిగా మారుతాయి. రోజు నల్ల నువ్వులు బంగారం నీటిలో వేసి కాచుకుని ఆ నీటిని త్రాగితే బలం పెరుగుతుంది. గొబ్బలి గింజలు నీటిలో నానబెట్టి పంచదార వేసి స్వీకరిస్తే ఎంతో లాభం.
రోజు వెన్నను ఉదయాన్నే తింటే బక్క వారు బలంగా తయారు అవుతారు. అలాగే మగ్గిన అమృతపాణి అరటిపండ్లు రోజు తీసుకుంటే చాలా మంచిది. ప్రతిరోజు ఈ చిట్కాలను పాటిస్తే పుష్టిగా, ఆరోగ్యంగా ఉంటాయి. మరి మీరు కూడా పాటించండి రోజు.
For More Health News and Health Tips Please
Visit saycinema.blogspot.com.